1) సుందరమైనది సుందరకాండ
సుందరమెంతో సుందరము
మారుతి విజయము మరిమరి వినగ
మనస్సే పరవశ మెుందునుగా ।। సుం।।
2) సుగ్రీవుండను వానరరాజు
శ్రీరాముని ప్రియ మిత్రుండు
సీతను వెతుకగ నలుదిక్కులకు
వానర సేనను పంపెను గా ।। సుం।।
3) నలుడు, నీలుడు, జాంబవంతుడు
జాతీ సుతుడగు అంగదుడు
హనుమంతుని వెంటరాగా
దక్షిణ దిక్కుగ పయినిం చే ।। సుం।।
4) శత యెూజనముల విస్తీర్ణముకల
సంద్రము నెట్టుట దాటుదుము ?
జానకి నెట్టుట చూచెద ?మనుచు
దు:ఖమునొందిరి కపివరులు. ।। సుం।।
5) అతి భీకరమగు, సంద్రము దాటగ
అంజని సుతునకె, తగుననుచు
ఉత్సాహంబును కలుగ జేసిరి
హనుమను అందరు కీర్తించి ।।సుం।।
6) ఆంజనేయుడా మహేంద్ర గిరిని
కర, చరణంబుల మర్ధించి
దేహము పెంచే అతి వేగంబున
ఆకాశమున విహరించే ।।సుం।।
7 ). కృతయుగంబున పర్వతంబులు
రెక్కలు కలిగి గగనమున
విహరించుచు భయ బ్రాంతులుగొల్పగ
మునులా ఇంద్రుని ప్రార్ధించే. ।। సుం।।
8). దేవరాజు తనవజ్రాయుధముతో
అన్నింటి రెక్కలు ఖండింప
మైనాకంబను,గిరిరాజంబును
వాయు దేవుడు కాపా డే ।। సుం।।
9). పాతాళంబున వశించు దనుజులు
పై లోకములకు, రాకుండా
అడ్డుగ , నిలచినఆమైనాకుని
సాగరుడంతట పిలిచెనుగా. ।। సుం।।
10). మారుతి మనకు ఆత్మబంధువు
అతనిని సన్మానింపుమన
అలసట తీరగ, నాపై నిలుమని
ఎదురుగ నిలచెను గిరిరాజు ।।సుం।।
11). అనిల కుమారుడు ఆనందించి
జానకి మాతను, చూచిన కానీ
విశ్రమించననీ, బయలుదేరగా
సంతసించిరా దేవతలు ।। సుం।।
12). మునులంతా ఆ పవనాత్ముజుని
దీక్షను పరీక్ష చేయగను
నాగజనని ఆ సురసా దేవిని
ప్రార్దన చేసి పంపిరిగా ।। సుం ।।
13) వికృత రూపము, దాల్చిన సురస
గుహవలె నోటిని తెరచెనుగా
నోటిని దాటిపోలే రెవరని
హనుమకు అడ్డుగనిలెచెనుగా ।। సుం।।
14). సూక్మ రూపమును ధరించి మారుతి
సురసా నోటిలో చొచ్చుకొని
అతి వేగంబున బయలు వెడలగా
గంధర్వాదులు, హర్షించే ।। సుం।।
15) మేని నీడనుపట్టి లాగెడి
సింహక యనెడు రక్కసిని
సంహరించి ఆ సమీరసుతుడు
సాగర తీరము చేరెను గా ।। సుం।।
16) త్రికూట పర్వత శిఖరము నున్న
లంకను చేరి లంకిణి ని
జయుించి హనుమ సూక్ష్మరూపియై
రావణ గృహమును వెదకెనుగా ।। సుం ।।
17). మేడలు, మిద్దెలు విమానములను
అంత:పురములు హర్ష్యములు
భవనంబులను వెదకిన హనుమ
జానకి జాడను కనడయ్యె. ।।సుం।।
18). అశోక వనిలో వృక్షము క్రిందను
రక్కసి మూకల మధ్యనను
చిక్కినను బహు చక్కగ నున్న
సీతా మాతను చూచెనుగా ।। సుం।।
19) అతి దుఃఖతయగు ఆవైదేహిని
తననే వరించి చేరుమని
బాధించెడు ఆరావణుడంత
చూచెను ,వృక్షము పైనుండీ ।।సుం।।
20). రాణులు ధర్మములెన్ని చెప్పినను,
రావణుడేమి వినకుండే
మనస్సు మార్చుకొను సీతమ్మకు ఒక
రెండు మాసములు గడువిచ్చె ।। సుం।।
21) రాక్షస వనితలు కఠినపు మాటల
రాముని సతినే బాధింప
త్రిజట యనెడు ఒక రాక్షస వనిత
స్వప్నము కాంచితి నని తెలిపె. ।। సుం।।
22). లంకా నాధుని అపజయంబును
రామ చంద్రుని విజయమును
కలగాంచితి ననె సీతామాతకు
శుభ శకునంబులు మెుదలయ్యె. ।। సుం।।
23). రామ , లక్ష్మణుల గుణరూపములను
గానము చేసి హనుమయ్య
రామ దూతనని విదేహ పుత్రిని
నమ్మించగ నిజరూపుని నిలచే ।। సుం ।।
24) అమ్మా ! రాముడు నీవిరహమున
అన్న పానములు లేకుండా
అతి దుఃఖతుడై ఈ ఉంగరమును
నీకివ్వగ నును పంపెననె ।। సుం।।
25 ). హనుమ పలుకులు విన్న జానకి
ఆనందముతో మునిగెనుగా
సాగర లంఘన చేసిననీవు
మహాను భావుడవని పొగిడే. ।। సుం।।
26). సుగ్రీవాది వానర సేనతో
లంకను చేరి రావణుని
సంహరించి నను చేరతీయమని
రామ చంద్రునకు తెల్పమనె. ।। సుం।।
27). సీతమ్మయు తన గుర్తు కొరకును
కాకా సురుని కధ తెలిపి
చూడామణి శ్రీ రామునకు
అందచేయమని పలికెనుగా ।। సుం।।
28 ). అంజని సుతుడగు ఆనందముతో
వృక్షము లన్నిటి విరచెనుగా
అశోక వనిని ధ్వంసముచేసి
రావణు సేనల వధియించె ।। సుం।।
29) రావణ సుతుడగు అక్ష కుమారుని
మంత్రి పుత్రులను కింకరులన్
వధియించిన ఆ వాయు పుత్రుడు
మేఘనాథునితో తలపడెను. ।। సుం।।
30) మేఘ నాథుడు బ్రహ్మస్త్రంబున
మారుతినప్పుడు. బంధించీ
రావణ సభలో చేర్చినంతైనే
రావణుడెంతయె మండిపడే ।। సుం।
సుందరమెంతో సుందరము
మారుతి విజయము మరిమరి వినగ
మనస్సే పరవశ మెుందునుగా ।। సుం।।
2) సుగ్రీవుండను వానరరాజు
శ్రీరాముని ప్రియ మిత్రుండు
సీతను వెతుకగ నలుదిక్కులకు
వానర సేనను పంపెను గా ।। సుం।।
3) నలుడు, నీలుడు, జాంబవంతుడు
జాతీ సుతుడగు అంగదుడు
హనుమంతుని వెంటరాగా
దక్షిణ దిక్కుగ పయినిం చే ।। సుం।।
4) శత యెూజనముల విస్తీర్ణముకల
సంద్రము నెట్టుట దాటుదుము ?
జానకి నెట్టుట చూచెద ?మనుచు
దు:ఖమునొందిరి కపివరులు. ।। సుం।।
5) అతి భీకరమగు, సంద్రము దాటగ
అంజని సుతునకె, తగుననుచు
ఉత్సాహంబును కలుగ జేసిరి
హనుమను అందరు కీర్తించి ।।సుం।।
6) ఆంజనేయుడా మహేంద్ర గిరిని
కర, చరణంబుల మర్ధించి
దేహము పెంచే అతి వేగంబున
ఆకాశమున విహరించే ।।సుం।।
7 ). కృతయుగంబున పర్వతంబులు
రెక్కలు కలిగి గగనమున
విహరించుచు భయ బ్రాంతులుగొల్పగ
మునులా ఇంద్రుని ప్రార్ధించే. ।। సుం।।
8). దేవరాజు తనవజ్రాయుధముతో
అన్నింటి రెక్కలు ఖండింప
మైనాకంబను,గిరిరాజంబును
వాయు దేవుడు కాపా డే ।। సుం।।
9). పాతాళంబున వశించు దనుజులు
పై లోకములకు, రాకుండా
అడ్డుగ , నిలచినఆమైనాకుని
సాగరుడంతట పిలిచెనుగా. ।। సుం।।
10). మారుతి మనకు ఆత్మబంధువు
అతనిని సన్మానింపుమన
అలసట తీరగ, నాపై నిలుమని
ఎదురుగ నిలచెను గిరిరాజు ।।సుం।।
11). అనిల కుమారుడు ఆనందించి
జానకి మాతను, చూచిన కానీ
విశ్రమించననీ, బయలుదేరగా
సంతసించిరా దేవతలు ।। సుం।।
12). మునులంతా ఆ పవనాత్ముజుని
దీక్షను పరీక్ష చేయగను
నాగజనని ఆ సురసా దేవిని
ప్రార్దన చేసి పంపిరిగా ।। సుం ।।
13) వికృత రూపము, దాల్చిన సురస
గుహవలె నోటిని తెరచెనుగా
నోటిని దాటిపోలే రెవరని
హనుమకు అడ్డుగనిలెచెనుగా ।। సుం।।
14). సూక్మ రూపమును ధరించి మారుతి
సురసా నోటిలో చొచ్చుకొని
అతి వేగంబున బయలు వెడలగా
గంధర్వాదులు, హర్షించే ।। సుం।।
15) మేని నీడనుపట్టి లాగెడి
సింహక యనెడు రక్కసిని
సంహరించి ఆ సమీరసుతుడు
సాగర తీరము చేరెను గా ।। సుం।।
16) త్రికూట పర్వత శిఖరము నున్న
లంకను చేరి లంకిణి ని
జయుించి హనుమ సూక్ష్మరూపియై
రావణ గృహమును వెదకెనుగా ।। సుం ।।
17). మేడలు, మిద్దెలు విమానములను
అంత:పురములు హర్ష్యములు
భవనంబులను వెదకిన హనుమ
జానకి జాడను కనడయ్యె. ।।సుం।।
18). అశోక వనిలో వృక్షము క్రిందను
రక్కసి మూకల మధ్యనను
చిక్కినను బహు చక్కగ నున్న
సీతా మాతను చూచెనుగా ।। సుం।।
19) అతి దుఃఖతయగు ఆవైదేహిని
తననే వరించి చేరుమని
బాధించెడు ఆరావణుడంత
చూచెను ,వృక్షము పైనుండీ ।।సుం।।
20). రాణులు ధర్మములెన్ని చెప్పినను,
రావణుడేమి వినకుండే
మనస్సు మార్చుకొను సీతమ్మకు ఒక
రెండు మాసములు గడువిచ్చె ।। సుం।।
21) రాక్షస వనితలు కఠినపు మాటల
రాముని సతినే బాధింప
త్రిజట యనెడు ఒక రాక్షస వనిత
స్వప్నము కాంచితి నని తెలిపె. ।। సుం।।
22). లంకా నాధుని అపజయంబును
రామ చంద్రుని విజయమును
కలగాంచితి ననె సీతామాతకు
శుభ శకునంబులు మెుదలయ్యె. ।। సుం।।
23). రామ , లక్ష్మణుల గుణరూపములను
గానము చేసి హనుమయ్య
రామ దూతనని విదేహ పుత్రిని
నమ్మించగ నిజరూపుని నిలచే ।। సుం ।।
24) అమ్మా ! రాముడు నీవిరహమున
అన్న పానములు లేకుండా
అతి దుఃఖతుడై ఈ ఉంగరమును
నీకివ్వగ నును పంపెననె ।। సుం।।
25 ). హనుమ పలుకులు విన్న జానకి
ఆనందముతో మునిగెనుగా
సాగర లంఘన చేసిననీవు
మహాను భావుడవని పొగిడే. ।। సుం।।
26). సుగ్రీవాది వానర సేనతో
లంకను చేరి రావణుని
సంహరించి నను చేరతీయమని
రామ చంద్రునకు తెల్పమనె. ।। సుం।।
27). సీతమ్మయు తన గుర్తు కొరకును
కాకా సురుని కధ తెలిపి
చూడామణి శ్రీ రామునకు
అందచేయమని పలికెనుగా ।। సుం।।
28 ). అంజని సుతుడగు ఆనందముతో
వృక్షము లన్నిటి విరచెనుగా
అశోక వనిని ధ్వంసముచేసి
రావణు సేనల వధియించె ।। సుం।।
29) రావణ సుతుడగు అక్ష కుమారుని
మంత్రి పుత్రులను కింకరులన్
వధియించిన ఆ వాయు పుత్రుడు
మేఘనాథునితో తలపడెను. ।। సుం।।
30) మేఘ నాథుడు బ్రహ్మస్త్రంబున
మారుతినప్పుడు. బంధించీ
రావణ సభలో చేర్చినంతైనే
రావణుడెంతయె మండిపడే ।। సుం।
31). సీతమ్మను శ్రీరామునికిచ్చె
రాముని శరణము
Sent from my iPad
Sent from my iPad
Sent from my i
Super amma
ReplyDelete